కెమేరా ముందుకు 'కెమెరామెన్ గంగతో రాంబాబు'

Share
 
బద్రి తరువాత పూరి జగనాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం "కెమెరామెన్ గంగతో రాంబాబు".
ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రరంభమైంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్రాదాన నటినటులపై చిత్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై సంధిస్తున్న పోలిటికల్ సటైరికల్ మూవీగా ఈ చిత్రాని నిర్మించనున్నారు. పన్నెండేళ్ళ తరువాత పవన్-పూరిలా కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ని ప్రముక నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది.
ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తామని పూరి చెప్పారు.

0 comments:

Post a Comment